శ్రీలంకతో పుణె వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ రీతిలో రనౌటయ్యాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన లాహిరు తిరుమానె బౌలింగ్లో బంతిని బ్యాక్వర్డ్ స్వ్కేర్ లెగ్ దిశగా నెట్టిన విరాట్ కోహ్లీ పరుగు కోసం మనీశ్ పాండేని పిలిచాడు. దీంతో.. సింగిల్ వచ్చింది. కానీ.. బంతి ఫీల్డర్ గుణతిలక చేతిలో ఉండగానే రెండో పరుగు కోసం కూడా కోహ్లీ పిలిచాడు. దీంతో.. తొలుత వద్దని చెప్పిన మనీశ్ పాండే.. ఆ తర్వాత పరుగు అందుకున్నాడు. కానీ.. అప్పటికే బంతి అందుకున్న గుణతిలక.. నేరుగా కీపర్ పెరీరాకి బంతిని త్రో చేయడంతో కోహ్లీ రనౌటయ్యాడు.
కోహ్లీ రనౌట్ వెనుక ఓవర్ కాన్ఫిడెన్స్.. మనీశ్ పాండే తప్పెంత..?
శ్రీలంకతో పుణె వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ రీతిలో రనౌటయ్యాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన లాహిరు తిరుమానె బౌలింగ్లో బంతిని బ్యాక్వర్డ్ స్వ్కేర్ లెగ్ దిశగా నెట్టిన విరాట్ కోహ్లీ పరుగు కోసం మనీశ్ పాండేని పిలిచాడు. దీంతో.. సింగిల్ వచ్చింది. కానీ.. బంతి ఫీల్డర్ గుణతిలక చేతిలో ఉండగానే రెండో పరుగు కోసం కూడా కోహ్లీ పిలిచాడు. దీంతో.. తొలుత వద్దని చెప్పిన మనీశ్ పాండే.. ఆ తర్వాత పరుగు అందుకున్నాడు. కానీ.. అప్పటికే బంతి అందుకున్న గుణతిలక.. నేరుగా కీపర్ పెరీరాకి బంతిని త్రో చేయడంతో కోహ్లీ రనౌటయ్యాడు.
Samayam Telugu 11 Jan 2020, 11:20 am