యాప్నగరం

​ సెమీస్‌లో బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

రెండన్నర గంటల ఆట సమయం వృథా కావడంతో మ్యాచ్‌ని 42 ఓవర్లకి కుదించారు. లీగ్ దశలో ఇప్పటికే ఆస్ట్రేలియా

TNN 20 Jul 2017, 6:16 pm
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ మిథాలీ రాజ్ బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా దాదాపు రెండన్నర గంటల ఆట సమయం వృథా కావడంతో మ్యాచ్‌ని 42 ఓవర్లకి కుదించారు. లీగ్ దశలో ఇప్పటికే ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూసిన భారత్.. ప్రతీకారం తీర్చుకోవాలని ఆశిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం ఇంగ్లాండ్‌తో ఫైనల్లో తలపడనుంది.
Samayam Telugu india women have opted to bat
​ సెమీస్‌లో బ్యాటింగ్ ఎంచుకున్న భారత్


భారత్ జట్టు: మంధానా, పూనమ్ రౌత్, మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, వేదా, సుష్మా, జులన్ గోస్వామి, శిఖ పాండే, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.