యాప్నగరం

​ ప్రపంచకప్: దక్షిణాఫ్రికాపై భారత్ ఫీల్డింగ్

టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల్లో రాణించిన ఓపెనర్ స్మృతి మంద‌నా గత రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమైంది. అయితే

TNN 8 Jul 2017, 2:57 pm
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ మిథాలీ రాజ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే టోర్నీలో వరుసగా నాలుగు విజయాలు సాధించిన భారత్ జట్టు ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్ బెర్తు ఖాయం చేసుకోనుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల్లో రాణించిన ఓపెనర్ స్మృతి మంద‌నా గత రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమైంది. అయితే కెప్టెన్ మిథాలీ రాజ్, మరో ఓపెనర్ పూనమ్ రౌత్, దీప్తి శర్మ ఫామ్‌లో ఉండటం భారత్‌కి కలిసొచ్చే అంశం.
Samayam Telugu india women opt to bowl
​ ప్రపంచకప్: దక్షిణాఫ్రికాపై భారత్ ఫీల్డింగ్


భారత్ జట్టు : స్మృతి మంద‌నా, పూనమ్ రౌత్, దీప్తి శర్మ, మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, వేద, జులన్ గోస్వామి, శిఖ పాండే, సుష్మ, ఏక్తా బిస్త, పూనమ్ యాదవ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.