శ్రీలంకతో తాజాగా ముగిసిన మూడు టీ20ల సిరీస్లో నిలకడగా రాణించిన భారత ఓపెనర్ కేఎల్ రాహుల్.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో మెరుగైన స్థానంలో నిలిచాడు. ఇండోర్ టీ20లో 45 పరుగులు చేసిన ఈ ఓపెనర్.. పుణె టీ20లో 54 పరుగులు చేయడం ద్వారా సిరీస్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. శుక్రవారం రాత్రి భారత్, శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ముగియడంతో ఈరోజు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ని ప్రకటించింది.
టీ20 ర్యాంకింగ్స్లో కోహ్లీ కంటే రాహుల్ టాప్
శ్రీలంకతో తాజాగా ముగిసిన మూడు టీ20ల సిరీస్లో నిలకడగా రాణించిన భారత ఓపెనర్ కేఎల్ రాహుల్.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో మెరుగైన స్థానంలో నిలిచాడు. ఇండోర్ టీ20లో 45 పరుగులు చేసిన ఈ ఓపెనర్.. పుణె టీ20లో 54 పరుగులు చేయడం ద్వారా సిరీస్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. శుక్రవారం రాత్రి భారత్, శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ముగియడంతో ఈరోజు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ని ప్రకటించింది.
Samayam Telugu 11 Jan 2020, 5:04 pm