శ్రీలంకతో గువాహటి వేదికగా ఆదివారం రాత్రి జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వాస్తవానికి వర్షం కంటే స్టేడియం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే మ్యాచ్ జరగలేదని వార్తలు వస్తున్నాయి. వర్షం సమయంలో పిచ్పై కప్పి ఉంచిన కవర్ నుంచి నీరు లీకైందని కొంత మంది గ్రౌండ్ సిబ్బంది చెప్తుండగా.. కవర్ని తొలగించే సమయంలో పిచ్పైకి కొంత నీరు వెళ్లినట్లు మరికొందరు చెప్తున్నారు. మొత్తంగా.. అయితే రెండు గంటల పాటు కష్టపడినా.. పిచ్పై తేమని క్యూరేటర్తో పాటు సిబ్బంది పూర్తిగా తొలగించలేకపోయారు.
IND vs SL: విరాట్ కోహ్లీ ముగ్గేస్తున్నావా..? గువాహటి టీ20లో పిచ్ పరిశీలనపై సెటైర్లు
శ్రీలంకతో గువాహటి వేదికగా ఆదివారం రాత్రి జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వాస్తవానికి వర్షం కంటే స్టేడియం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే మ్యాచ్ జరగలేదని వార్తలు వస్తున్నాయి. వర్షం సమయంలో పిచ్పై కప్పి ఉంచిన కవర్ నుంచి నీరు లీకైందని కొంత మంది గ్రౌండ్ సిబ్బంది చెప్తుండగా.. కవర్ని తొలగించే సమయంలో పిచ్పైకి కొంత నీరు వెళ్లినట్లు మరికొందరు చెప్తున్నారు. మొత్తంగా.. అయితే రెండు గంటల పాటు కష్టపడినా.. పిచ్పై తేమని క్యూరేటర్తో పాటు సిబ్బంది పూర్తిగా తొలగించలేకపోయారు.
Samayam Telugu 6 Jan 2020, 2:56 pm