యాప్నగరం

ఐపీఎల్ వేలం: ప్రీతిజింతాపై సెటైరిక్ ట్వీట్లు!

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహయజమాని అయిన ప్రీతి వేలంలో చూపుతున్న ఉత్సాహంపై తమదైన

TNN 27 Jan 2018, 5:18 pm
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆటగాళ్ల వేలంపై ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఆసక్తిని కలిగి ఉన్నారని వేరే చెప్పనక్కర్లేదు. ఏ ఆటగాడు ఎన్ని డాలర్లకు అమ్ముడవుతున్నాడనే అంశంపై అందరి ఆసక్తీ నెలకొని ఉంది. ఈ కాసుల వర్షంలో ఎవరెంతగా తడుస్తారనే అంశాన్ని అంతా గమనిస్తున్నారు. కేవలం అటగాళ్లపైనే కాదు.. వేలంలో పాల్గొన్న ప్రాంచైజ్‌ల ఓనర్ల తీరుపై కూడా నెటిజన్లు ఒక కన్నేశారు. ఎవరు ఎలా వ్యవహరిస్తున్నారనే అంశంపై ట్విటర్లో, ఫేస్ బుక్ లో నెటిజన్లు స్పందిస్తున్నారు.
Samayam Telugu preity zintas manic bidding has twitter in splits
ఐపీఎల్ వేలం: ప్రీతిజింతాపై సెటైరిక్ ట్వీట్లు!


ఈ క్రమంలో నెటిజన్లకు టార్గెట్ అయ్యింది ప్రీతిజింతా. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహయజమాని అయిన ప్రీతి వేలంలో చూపుతున్న ఉత్సాహంపై తమదైన శైలిలో ట్వీట్లు వేశారు నెటిజన్లు. ప్రత్యేకించి 11 కోట్ల రూపాయలు వెచ్చించి కింగ్స్ జట్టు కేఎల్ రాహుల్ ను సొంతం చేసుకోవడంపై అందరినీ ఆశ్చర్యపరించింది. దీనిపైనా సెటైర్లు తప్పలేదు. అలాంటి వాటిల్లో కొన్ని ట్వీట్లు ఇవి.






తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.