ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 7లో బెంగాల్ వారియర్స్కి మరో పరాజయం. ఇటీవల పుంజుకున్నట్లు కనిపించిన బెంగాల్ వారియర్స్ ఈరోజు హర్యానా స్టీలర్స్ చేతిలో 33-36 తేడాతో పేలవంగా ఓడిపోయింది. బెంగాల్ టీమ్లో మనీందర్ 15 పాయింట్లతో సత్తాచాటినా.. డిఫెన్స్ తేలిపోయిన ఆ జట్టుకి ఓటమి తప్పలేదు. Read More: undefined
మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ని మరోసారి వికాస్ ఖండోలా ముందుండి నడిపించాడు. మ్యాచ్లో మొత్తం 22 సార్లు రైడ్కి వెళ్లిన వికాస్ 11 పాయింట్లతో సత్తాచాటాడు. అతనికి డిఫెండర్ ధర్మరాజ్ నుంచి చక్కటి సహకారం లభించడంతో.. హర్యానా ఆఖరి వరకూ నిలకడగా రాణించగలిగిది. మరోవైపు బెంగాల్ టీమ్లో మనీందర్ వరుసగా రైడ్ పాయింట్లు తెచ్చినా.. అతనికి డిఫెన్స్ నుంచి ఆశించిన సపోర్ట్ లభించలేదు.
Read More: undefined
ఈరోజు జరిగిన మరో మ్యాచ్లో పుణెరి పల్టాన్పై 30-35 తేడాతో యూపీ యోధా విజయాన్ని అందుకుంది. యూపీ జట్టులో రైడర్ శ్రీకాంత్ 15 పాయింట్లతో సత్తాచాటగా.. డిఫెండర్ సుమిత్ ఐదు పాయింట్లు సాధించాడు. పుణెరి జట్టులో మనజీత్ 16 పాయింట్లు సాధించినా.. జట్టుని మాత్రం గెలిపించలేకపోయాడు.
మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ని మరోసారి వికాస్ ఖండోలా ముందుండి నడిపించాడు. మ్యాచ్లో మొత్తం 22 సార్లు రైడ్కి వెళ్లిన వికాస్ 11 పాయింట్లతో సత్తాచాటాడు. అతనికి డిఫెండర్ ధర్మరాజ్ నుంచి చక్కటి సహకారం లభించడంతో.. హర్యానా ఆఖరి వరకూ నిలకడగా రాణించగలిగిది. మరోవైపు బెంగాల్ టీమ్లో మనీందర్ వరుసగా రైడ్ పాయింట్లు తెచ్చినా.. అతనికి డిఫెన్స్ నుంచి ఆశించిన సపోర్ట్ లభించలేదు.
Read More: undefined
ఈరోజు జరిగిన మరో మ్యాచ్లో పుణెరి పల్టాన్పై 30-35 తేడాతో యూపీ యోధా విజయాన్ని అందుకుంది. యూపీ జట్టులో రైడర్ శ్రీకాంత్ 15 పాయింట్లతో సత్తాచాటగా.. డిఫెండర్ సుమిత్ ఐదు పాయింట్లు సాధించాడు. పుణెరి జట్టులో మనజీత్ 16 పాయింట్లు సాధించినా.. జట్టుని మాత్రం గెలిపించలేకపోయాడు.