యాప్నగరం

రియో : సింధుకు బాయ్ నుంచి రూ. 50లక్షలు

రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) రూ. 50 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించింది.

TNN 20 Aug 2016, 5:48 am
రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) రూ. 50 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. అలాగే సింధు కోచ్‌ పుల్లెల గోపీ చంద్‌కు రూ. 10 లక్షల రివార్డ్‌ ఇవ్వనున్నట్టు బాయ్‌ అధ్యక్షుడు అఖిలేష్‌ దాస్‌ గుప్తా చెప్పాడు. భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఇదో మైలురాయని అన్నాడు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కూడా మెడల్‌ విన్నర్‌ కు రూ. 50 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. భారత ఫుట్‌బాల్‌ సంఘం (ఎఐఎ్‌ఫఎఫ్‌) రూ. 5 లక్షల క్యాష్‌ అవార్డు ఇవ్వనున్నట్టు చెప్పింది. ఒలింపిక్స్‌లో రజతం సాధిస్తే రూ. కోటి ఇవ్వనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం గతంలోనే తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.