యాప్నగరం

రియోలో మెరిసిన నీతా అంబానీ

రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ రియో ఒలింపిక్స్ లో తళుక్కుమన్నారు.

TNN 8 Aug 2016, 9:49 am
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ రియో ఒలింపిక్స్ లో తళుక్కుమన్నారు. ఒలింపిక్స్ ఐవోసీ సభ్యురాలైన ఆమె ఒలింపిక్స్ కు ముందే రియో చేరుకుంది. మహిళల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ లో ఫైనల్ పోటీలు జరిగాయి. అందులో గెలిచిన విజేతలకు నీతా అంబానీ చేతుల మీదుగానే పతకాలను అందించారు. నీతా అంబానీ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీలో సభ్యత్వం పొందిన తొలి భారత మహిళగా ఆమె ఇప్పటికే ఘనత సాధించింది.
Samayam Telugu nita ambani at rio olympics
రియోలో మెరిసిన నీతా అంబానీ


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.