యాప్నగరం

రియోలో సైనా నెహ్వాల్ పోరు ముగిసింది

రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో భారత షట్లర్ సైనా నెహ్వాల్ పోరు ముగిసింది

TNN 14 Aug 2016, 9:08 pm
రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో భారత షట్లర్ సైనా నెహ్వాల్ పోరు ముగిసింది. ఆదివారం జరిగిన సింగిల్స్ మ్యాచ్ లో తన కన్నా అతి తక్కువ ర్యాంకింగ్ (61) షట్లర్, ఉక్రెయిన్ కు చెందిన మరియ ఉలిటినా చేతిలో ఆమె 21-18, 21-19 తేడాతో ఓడింది. 2012 లండన్ ఒలింపిక్స్ లో భారత్ కు పతకాన్ని అందించిన సైనా జాతి మన్ననలు పొందింది. ఈ ఒలింపిక్స్ లో కూడా ఆమె అద్భుతంగా రాణిస్తుందని అంతా ఆశపెట్టుకున్నారు. ఆదివారం నాటి మ్యాచ్ తో అది పటాపంచలయింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగుల్లో ఐదో స్థానంలో ఉన్న సైనా పరాజయం భారత అభిమానుల్లో నిరాశను నింపింది.
Samayam Telugu rio 2016 saina nehwal crashes out of womens badminton singles event
రియోలో సైనా నెహ్వాల్ పోరు ముగిసింది

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.