ఒలంపిక్స్లో జరుగుతున్న పోటీల్లో భాగంగా మంగళవారం జరిగిన ఆర్చరి పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్కి చెందిన అతనుదాస్, నేపాల్కి చెందిన జిత్బహదూర్ ముక్తాన్పై పైచేయి సాధించాడు. ముక్తాన్తో జరిగిన మూడు రౌండ్ల పోరులో అతనుదాస్ 29-26, 29-24, 30-26 పాయింట్ల తేడాతో ముక్తాన్ని ఓడించడం ద్వారా ఇకపై జరగనున్న రౌండ్లలో పాల్గొనేందుకు అర్హత సాధించాడు అతనుదాస్.
రియో: ఆర్చరీలో అతనుదాస్ పైచేయి
ఒలంపిక్స్లో జరుగుతున్న పోటీల్లో భాగంగా మంగళవారం జరిగిన ఆర్చరి పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్కి చెందిన అతనుదాస్..
TNN 9 Aug 2016, 9:01 pm