యాప్నగరం

ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్: క్వార్టర్ ఫైనల్స్‌కు సింధు

జపాన్‌‌కు చెందిన ఓకుహరా, ఇండోనేషియాకు చెందిన ఫిత్రియానీల మధ్య జరిగే పోరులో గెలుపొందే క్రీడాకారిణితో సింధూ క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడనుంది.

TNN 15 Mar 2018, 9:41 pm
ర్మింగ్‌హమ్‌లో జరుగుతున్న ఆల్ ఇంగ్లాండ్ ఒపెన్ బ్యాట్మింటన్ ఛాంపియన్షిప్‌లో తెలుగు తేజం పీవీ సింధూ దూసుకెళ్తోంది. గురువారం జరిగిన పోటీలో థాయ్‌ల్యాండ్‌కు చెందిన నిట్చాన్ జిందాపోల్‌పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. సింధు 21-13, 13-21, 21-18 సెట్ల వ్యత్యాసంతో జిందాపోల్‌పై విజయం సాధించింది. జపాన్‌‌కు చెందిన ఓకుహరా, ఇండోనేషియాకు చెందిన ఫిత్రియానీల మధ్య జరిగే పోరులో గెలుపొందే క్రీడాకారిణితో సింధూ క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడనుంది.
Samayam Telugu all england open pv sindhu beats nitchaon jindapol to enter quarter finals
ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్: క్వార్టర్ ఫైనల్స్‌కు సింధు

Read this news in English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.