యాప్నగరం

అర్జున అవార్డులను ప్రకటించిన కేంద్రం

క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 15 మంది క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డులు ప్రకటించింది.

TNN 22 Aug 2016, 8:29 pm
క్రీడాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 15 మందికి అర్జున అవార్డులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అవార్డులకు ఎంపికైన వారిని పరిశీలించినట్లయితే రాణి (హాకీ), రఘునాథ్ (హాకీ), శివథాపా (బాక్సింగ్ ) రజత్ చౌహాన్ ( ఆర్చరీ ) లతితా బాబార్ ( అథ్లెటిక్స్ ) సౌరవ్ కోరాఠి ( బిలియర్డ్స్ ) గురుప్రీత్ సింగ్ (షూటింగ్) అపూర్వి చందేలా (ఘూటింగ్ ), అజింక్యా రహానే ( క్రికెటర్ ) సుబ్రతా పాల్ ( పుట్ బాల్ ) అమిత్ కుమార్ (రిజ్లింగ్ ) వినేశ్ (రెజ్లింగ్ ) వీరేంద్ర సింగ్ ( రెజ్లింగ్ )సందీప్ సింగ్ మాన్ ( పారా అథ్లెటిక్స్ ) , సామ్యజిత్ ( టేబుల్ టెన్నిస్ ) లు అర్జున అవార్డులకు ఎంపికయ్యారు. ఈ నెల 29న కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రధానం చేయనుంది.
Samayam Telugu central govt anounce arjuna awards
అర్జున అవార్డులను ప్రకటించిన కేంద్రం


ముగ్గురికి ధ్యాన్ చంద్ అవార్డులు ...
ధ్యాన్ చంద్ అవార్డులను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డుకు ఎంపికైన అభ్యర్ధులను పరిశీలించినట్లయితే.. రాజేంద్ర ప్రహ్లాద్ (రోయింగ్ ), స్తతి గీత (అథ్లెటిక్స్ ) సివ్లానస్ ధంగ్ ( హాకీ ) లు ధ్యాన్ చంద్ లు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.