రియో ఒలింపిక్స్ లో అద్భుత ఆటతీరు కనబర్చిన భారత షట్లర్ సింధూ ఫైనల్ చేరింది. సెమీఫైనల్లో జపాన్ షట్లర్ ఒకుహరపై 21-19, 21-10 తేడాతో సింధూ అద్భుత విజయం సాధించింది. సింధూ ఫైనల్ చేరికతో భారత్ ఖాతాలో మరో రజత పతకం చేరడం ఖాయమైంది. తెలుగు తేజం సింధూ ఫైనల్ దూసుకెళ్లడం పట్ల తెలుగు ప్రజలతో పాటు దేశ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు సింధూ ఆటతీరును ప్రశంసించారు.
ఒలింపిక్ ఫైనల్లో తెలుగు తేజం సింధూ...
రియో ఒలింపిక్స్ లో అద్భుత ఆటతీరు కనరబర్చిన భారత షట్లర్ సింధూ ఫైనల్ చేరింది.
TNN 18 Aug 2016, 9:56 pm