వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండుతున్నాయి. ఇంట్లో ఫ్యాన్ ఉంటే సరిపోదు. కూలర్ కావాల్సిందే. డబ్బులుంటే ఏసీ కూడా పెట్టుకోవచ్చు. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీర్లు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్. ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తాజాగా కూలింగ్ డేస్ సేల్ నిర్వహిస్తోంది. కూలింగ్ డేస్ సేల్లో ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఇన్వర్టర్లు, కూలర్లపై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందొచ్చు. ఇకపోతే మార్చి 28 నుంచి 30 వరకు మాత్రమే కూలింగ్ డేస్ సేల్ అందుబాటులో ఉండనుంది.
కూలింగ్ డేస్ సేల్లో భాగంగా ఏసీల ధర రూ.19,999 నుంచి ప్రారంభమౌతోంది. సీలింగ్ ఫ్యాన్లపై 40 శాతం వరకు, ఎయిర్ కూలర్లపై ఏకంగా 55 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. ఇక ఫ్రిజ్ల ధర రూ.6,999 నుంచి ప్రారంభమౌతోంది. డబుల్ డోర్ ఫ్రిజ్ను రూ.19,990కే కొనొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. ఇన్వర్టర్లపై కూడా 50 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
కూలింగ్ డేస్ సేల్లో భాగంగా ఏసీల ధర రూ.19,999 నుంచి ప్రారంభమౌతోంది. సీలింగ్ ఫ్యాన్లపై 40 శాతం వరకు, ఎయిర్ కూలర్లపై ఏకంగా 55 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. ఇక ఫ్రిజ్ల ధర రూ.6,999 నుంచి ప్రారంభమౌతోంది. డబుల్ డోర్ ఫ్రిజ్ను రూ.19,990కే కొనొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. ఇన్వర్టర్లపై కూడా 50 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది.