యాప్నగరం

మియాపూర్‌: బీజేపీ నాయకుడి ఆత్మహత్య

Hyderabad: శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత, ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్ర ప్రసాద్ (Gyanendra Prasad) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మియాపూర్‌లోని ఆల్విన్ కాలనీలో నివాసం ఉంటున్న జ్ఞానేంద్ర ప్రసాద్.. సోమవారం (ఆగస్టు 8) ఉదయం తన ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించారు. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 10 Aug 2022, 1:23 pm
Samayam Telugu BJP Leader Gyanendra Prasad
బీజేపీ నేత జ్ఞానేంద్ర ప్రసాద్
శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకుడు, ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్ర ప్రసాద్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. మియాపూర్‌లోని ఆల్విన్ కాలనీలో నివాసం ఉంటున్న జ్ఞానేంద్ర ప్రసాద్ (Gyanendra Prasad).. సోమవారం (ఆగస్టు 8) ఉదయం తన ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించారు. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఆత్మహతకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..

Also Read: ఆ కక్షతోనే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం: డీసీపీ జోయల్ డేవిస్
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.