యాప్నగరం

దుబాయ్ నుంచి 4 కిలోల బంగారంతో.. శంషాబాద్‌లో చిక్కిన ప్రయాణికులు

Dubai విమానంలో వచ్చిన ప్రయాణికుల వద్ద నుంచి 4 కిలోల బంగారాన్ని శంషాబాద్ అధికారులు సీజ్ చేశారు. బంగారం విలువ సుమారు రూ.1.66 కోట్లు ఉందని తెలిపారు.

Samayam Telugu 24 Jan 2020, 8:44 pm
Samayam Telugu flight
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోటిన్నర రూపాయలకు పైగా విలువైన బంగారాన్ని తరలిస్తూ ప్రయాణికులు పట్టుబట్టారు. దుబాయ్‌, మస్కట్‌ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల నుంచి 4 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1.66 కోట్లు ఉంటుందని డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. పక్కా సమాచారంతోనే ప్రయాణికులను తనిఖీ చేసి నిందితులను పట్టుకున్నట్లు అధికారులు చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: మేడారం జాతరకు ప్రత్యేక టూరిజం ప్యాకేజీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.