తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రజల అజాగ్రత్తగా ఉంటుండడంతో ఏకంగా కుటుంబంలోని వ్యక్తులందరికీ ఓకేసారి వైరస్ సంక్రమిస్తోంది. తాజాగా కామారెడ్డిలో ఇలాంటి ఘటనే జరిగింది. కామారెడ్డి పట్టణంలోని పంచముఖ హనుమాన్ కాలనీలో ఓ కుటుంబంలో తీవ్రమైన విషాదం నెలకొంది. వారం రోజుల వ్యవధిలో భార్యాభర్తలు కరోనా వల్ల మృతి చెందారు. కరోనా లక్షణాలతో ఈ నెల 7న భర్త మృతి చెందగా.. గురువారం భార్య మరణించింది.
మరోవైపు మృతుడి కుమార్తె, తల్లిదండ్రులకు కూడా కరోనా పాజిటివ్గా తేలింది. అంతేకాకుండా మృతుడి అంత్యక్రియలకు హాజరైన 9 మందికి కరోనా సోకినట్లు వైద్యపరీక్షల్లో వెల్లడైంది.
Also Read: TS: కరోనా వేళ దిగొచ్చిన కార్పొరేటు ఆస్పత్రులు.. సంచలన నిర్ణయంMust Read: undefined
మరోవైపు మృతుడి కుమార్తె, తల్లిదండ్రులకు కూడా కరోనా పాజిటివ్గా తేలింది. అంతేకాకుండా మృతుడి అంత్యక్రియలకు హాజరైన 9 మందికి కరోనా సోకినట్లు వైద్యపరీక్షల్లో వెల్లడైంది.
Also Read: TS: కరోనా వేళ దిగొచ్చిన కార్పొరేటు ఆస్పత్రులు.. సంచలన నిర్ణయంMust Read: undefined