యాప్నగరం

కరోనాతో భార్యాభర్తలు మృతి.. అంత్యక్రియలకు వెళ్లిన 9 మందికి పాజిటివ్

Kamareddy: వారం రోజుల వ్యవధిలో భార్యాభర్తలు కరోనా వల్ల మృతి చెందారు. కరోనా లక్షణాలతో ఈ నెల 7న భర్త మృతి చెందగా.. గురువారం భార్య మరణించింది.

Samayam Telugu 14 Aug 2020, 12:27 am
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రజల అజాగ్రత్తగా ఉంటుండడంతో ఏకంగా కుటుంబంలోని వ్యక్తులందరికీ ఓకేసారి వైరస్ సంక్రమిస్తోంది. తాజాగా కామారెడ్డిలో ఇలాంటి ఘటనే జరిగింది. కామారెడ్డి పట్టణంలోని పంచముఖ హనుమాన్‌ కాలనీలో ఓ కుటుంబంలో తీవ్రమైన విషాదం నెలకొంది. వారం రోజుల వ్యవధిలో భార్యాభర్తలు కరోనా వల్ల మృతి చెందారు. కరోనా లక్షణాలతో ఈ నెల 7న భర్త మృతి చెందగా.. గురువారం భార్య మరణించింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
corona Cremation


మరోవైపు మృతుడి కుమార్తె, తల్లిదండ్రులకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. అంతేకాకుండా మృతుడి అంత్యక్రియలకు హాజరైన 9 మందికి కరోనా సోకినట్లు వైద్యపరీక్షల్లో వెల్లడైంది.

Also Read: TS: కరోనా వేళ దిగొచ్చిన కార్పొరేటు ఆస్పత్రులు.. సంచలన నిర్ణయంMust Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.