యాప్నగరం

రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. ఇండిగో పైలెట్ మృతి

శంషాబాద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇండిగో పైలెట్ దుర్మరణం చెందగా.. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కారు వేగంగా దూసుకెళ్లి ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.

Samayam Telugu 3 Aug 2020, 10:08 am
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు పమాదం సంభవించింది. ఔటర్ రింగ్ మీద వేగంగా ప్రయాణించిన కారు అదు తప్పి ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పైలెట్‌గా పని చేస్తున్న మహేందర్ సింగ్ అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.
Samayam Telugu orr car accident.
orr car accident.


ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రింగ్ రోడ్డు మీది నుంచి యాక్సిడెంట్ అయిన కారును పక్కకు తొలగించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.