ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతర గుర్తింపు పొందింది. ఇక్కడి వన దేవతలను దర్శించుకొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. రెండేళ్లకు ఒకసారి మేడారం జాతర అట్టహాసంగా సాగుతుంది. మేడారానికి ఇంతటి ప్రాశస్త్యం ఎందుకు దక్కింది? ఇక్కడ వన దేవతలుగా కొలిచే సమ్మక్క, సారలమ్మ ఎవరు? సంపెంగవాగు ఎందుకు ఎరుపెక్కింది? జంపన్న వాగు ప్రాముఖ్యం ఏమిటి? మేడారం వెనుక ఉన్న చరిత్ర ఏమిటి తదితర వివరాలను వీడియోలో చూడండి..
సమ్మక్క సారలమ్మ చరిత్ర, జాతర విశిష్టత
Medaram Jatara వివిష్టత ఏమిటి? సమ్మక్క, సారలమ్మ ఎవరు? ఏళ్ల కిందట అరణ్యంలో దేని కోసం యుద్ధం జరిగింది? సంపెంగ వాగు ఎందుకు ఎరుపెక్కింది? మేడారం వెనుక ఉన్న చరిత్ర ఏమిటి?
Samayam Telugu 5 Feb 2020, 10:41 pm