యాప్నగరం

గ్రేటర్ పోరు: 21 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల, కాంగ్రెస్ రెండో లిస్టు కూడా..

Telangana BJP: టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు తమ అభ్యర్థులను ప్రకటించాయి. టీఆర్ఎస్ 105 మందితో తొలి జాబితాను విడుదల చేయగా.. కాంగ్రెస్‌ 29 మందితో తొలి జాబితాను విడుదల చేసింది.

Samayam Telugu 18 Nov 2020, 11:35 pm
గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సందడి మరింత రంజుగా మారుతోంది. బీజేపీ బుధవారం రాత్రి 21 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు తమ అభ్యర్థులను ప్రకటించాయి. టీఆర్ఎస్ 105 మందితో తొలి జాబితాను విడుదల చేయగా.. కాంగ్రెస్‌ 29 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. మరో 16 మందితో రెండో జాబితాను కూడా రిలీజ్ చేసింది. దీంతో ఇప్పటివరకు కాంగ్రెస్‌ 45 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
bjp

BJP List


కాంగ్రెస్ 16 మంది అభ్యర్థులతో రెండో జాబితా ప్రకటించింది. తొలుత విడుదల చేసిన 29 మంది జాబితాతో కలుపుకొని కాంగ్రెస్ మొత్తం 45 మంది కార్పొరేటర్ అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.