యాప్నగరం

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. ఇవాళ ఎన్నంటే

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రెండువేలు దాటి రికార్డ్ అవుతున్నాయి. మరణాల సంఖ్య 1135కు చేరింది. గ్రేటర్ పరిధిలోనే అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి.

Samayam Telugu 1 Oct 2020, 9:44 am
తెలంగాణాలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. కరోనా కేసులు మళ్ళీ భారీగానే పెరుగుతున్నాయి. నిత్యం రెండువేలకు ఈ మధ్య ఏ రోజూ 2 వేలకు తక్కువగా కరోనా కేసులు నమోదు కావడం లేదు. అయితే మళ్ళీ ఈ కేసులు ఈరోజు భారీగా నమోదయ్యాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 2,214 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,93,600 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో 8 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 1135కు చేరింది. ప్రస్తుతం ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 29,058గా ఉన్నాయి.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు
corona virus 21


Read More: Himanshu Rao: సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షుకు గాయాలు.. ఆస్పత్రిలో చేరిక

ఇప్పటి వరకు తెలంగాణాలో 1,63,407 మంది రంగారెడ్డిలో 191 మేడ్చల్‌లో 153 కొత్త కేసులుకరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 2,474 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 84.40% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 83.51% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.58 %గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 54,443 పరీక్షరంగారెడ్డిలో 191 మేడ్చల్‌లో 153 కొత్త కేసులురంగారెడ్డిలో 191 మేడ్చల్‌లో 153 కొత్త కేసులు చేస్తే ఇప్పటి వరకు 30,50,44 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా అంటే 305 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 191 మేడ్చల్‌లో 153 కొత్త కేసులు నమోదు అయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.