యాప్నగరం

టీఆర్ఎస్ కౌన్సిలర్ దారుణ హత్య.. గొడ్డళ్లతో నరికి చంపిన వైనం

టీఆర్ఎస్ కౌన్సిలర్ దారుణ హత్యకు గురయ్యారు. మహబూబాబాద్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. పత్తిపాకలో మహబూబాబాద్ పట్టణ 8వ వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ అయిన బానోత్ రవి దారుణ హత్యకు గురయ్యారు.

Authored byRaj Kumar | Samayam Telugu 21 Apr 2022, 4:59 pm
మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అధికార పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ దారుణ హత్యకు గురయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పత్తిపాకలో మహబూబాబాద్ పట్టణ 8వ వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ అయిన బానోత్ రవి దారుణ హత్యకు గురయ్యరు. బానోతు రవిని గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డళ్లతో నరికి చంపారు. దీనిపై సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.