యాప్నగరం

జోక్: ఆ దొంగ మళ్లీ పడ్డాడు!

జోక్: ఆ దొంగ మళ్లీ పడ్డాడు!

Samayam Telugu 14 Jul 2018, 11:58 pm
క్లాసులో టీచర్ ఫోన్ ఎవరో దొంగతనం చేశారు.
Samayam Telugu joke

దీంతో టీచర్.. ‘‘దొంగతనం చేసిన వాళ్ళు ఒప్పుకోవడం మంచిది, మేమంతా కళ్ళు మూసుకుంటాం, దొంగతనం చేసిన వాళ్ళు నెమ్మదిగా వచ్చి తమ తప్పు ఒప్పుకొంటున్నట్టు బోర్డు మీదా రాసి, ఫోన్ అక్కడ పెట్టి వెళ్ళండి’’ అని చెప్పి.. టీచర్, విద్యార్థులు కళ్లు మూసుకున్నారు.
ఎవరో బోర్డు వద్దకు వెళ్తున్నట్లు పాదాల చప్పుడు, ఎవరో వచ్చి బోర్డు మీద రాసి వెళ్లిన చప్పుడు వినిపించింది.
అంతా కళ్లు తెరిచి చూశారు.
బోర్డు మీద ‘‘దొంగ మళ్ళీ పడ్డాడు’’ అని రాసి ఉంది.
ఏం తీసుకెళ్లాడబ్బా అని చూస్తే.. టీచర్ హ్యాండ్ బ్యాగ్ కనిపించలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.