హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన చిత్రం ‘24 కిస్సెస్’.‘నీకో సగం.. నాకో సగం.. ఈ ఉత్సవం’ అన్నది టాగ్ లైన్. ‘మిణుగురులు’ లాంటి అవార్డ్ విన్నింగ్ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి ఈ సినిమాకి దర్శకత్వం వహించగా సిల్లీమొంక్స్ ఎంటర్టైన్మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్స్పై సంజయ్ రెడ్డి, అనిల్ పల్లెల, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి లు ఈ సినిమాని నిర్మించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక శనివారం నాడు హైదరాబాద్లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాని ముఖ్య అతిథిగా హాజరైన మంచు లక్ష్మి ఈ మూవీ సాంగ్స్ని లాంచ్ చేశారు. ఆమెతో పాటు ఆ నలుగురు ఫేమ్ చంద్రసిద్ధార్థ్, నటుడు నరేష్, హీరో నవీన్ చంద్ర, హీరో నవదీప్ , హీరో సిద్ధూ జొన్నలగడ్డ, సందీప్ కిషన్, ప్రవీణ్ సత్తారులు తదితరులు అతిధులుగా హాజరయ్యారు.
Read Also:‘24 కిస్సెస్’ మేకింగ్ వీడియో.. పెదాల సయ్యాటతో హెబ్బా పటేల్ అరాచకం
దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ‘మిణుగురులాంటి అంతర్జాతీయ స్థాయి సినిమా తీసినా అయోధ్య కుమార్ ‘24 కిస్సెస్’ వెనుక 24 కారణాలుంటాయని. 24 క్రాఫ్ట్స్ వాడుకుని చాలా కళాత్మకంగా సినిమా తీశాడని నమ్ముతున్నాను. సినిమాని నిర్మించిన ప్రొడ్యూసర్స్కి, హీరో హీరోయిన్స్కి అందరికి అల్ ది బెస్ట్’ అన్నారు.
మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ‘24 కిస్సెస్’ సినిమా ఆడియో లాంచ్ రావడం చాలా సంతోషంగా ఉంది. విజువల్స్ చాలా బాగున్నాయి. డైరెక్టర్ గారికి చాలా అవార్డ్స్ వచ్చాయి. ఆయనకి ఇప్పుడు మరిన్ని అవార్డ్స్ రావాలని కోరుకుంటున్నాను. 23న ఈ సినిమా రాబోతుంది. అందరూ చూసి ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నారు.
దర్శకుడు అయోధ్య కుమార్ మాట్లాడుతూ.. మిణుగురులు సినిమా చేసినప్పుడు కంటే ఆ సినిమా ప్రేక్షకులు చూసి బాగుందని ప్రశసించినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా జర్నీ 2016లో స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాని బోల్డ్ సినిమాగా కాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాగా గుర్తిస్తున్నారు.. రియల్ టాలెంట్ని గురించడంలో ప్రొడ్యూసర్స్ మంచి పేరుంది.. నాకు ఆకాశం ఇచ్చిన వారికి చాలా థాంక్స్. ఈ సినిమాకి పనిచేసిన అందరు నిజాయితీగా చాలా కష్టపడి పనిచేసారు. ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ.. ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి చాలా థాంక్స్.. ప్రొడ్యూసర్స్కి వెరీ వెరీ థాంక్స్. ఈ సినిమా చాలా బాగుంటుంది. నా కెరీర్కి ఈ సినిమా చాలా బాగా ఉపయోగపడుతుంది. 23 న సినిమా రిలీజ్ అవబోతుంది.. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
Read Also:‘24 కిస్సెస్’ మేకింగ్ వీడియో.. పెదాల సయ్యాటతో హెబ్బా పటేల్ అరాచకం
దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ‘మిణుగురులాంటి అంతర్జాతీయ స్థాయి సినిమా తీసినా అయోధ్య కుమార్ ‘24 కిస్సెస్’ వెనుక 24 కారణాలుంటాయని. 24 క్రాఫ్ట్స్ వాడుకుని చాలా కళాత్మకంగా సినిమా తీశాడని నమ్ముతున్నాను. సినిమాని నిర్మించిన ప్రొడ్యూసర్స్కి, హీరో హీరోయిన్స్కి అందరికి అల్ ది బెస్ట్’ అన్నారు.
మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ‘24 కిస్సెస్’ సినిమా ఆడియో లాంచ్ రావడం చాలా సంతోషంగా ఉంది. విజువల్స్ చాలా బాగున్నాయి. డైరెక్టర్ గారికి చాలా అవార్డ్స్ వచ్చాయి. ఆయనకి ఇప్పుడు మరిన్ని అవార్డ్స్ రావాలని కోరుకుంటున్నాను. 23న ఈ సినిమా రాబోతుంది. అందరూ చూసి ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నారు.
దర్శకుడు అయోధ్య కుమార్ మాట్లాడుతూ.. మిణుగురులు సినిమా చేసినప్పుడు కంటే ఆ సినిమా ప్రేక్షకులు చూసి బాగుందని ప్రశసించినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా జర్నీ 2016లో స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాని బోల్డ్ సినిమాగా కాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాగా గుర్తిస్తున్నారు.. రియల్ టాలెంట్ని గురించడంలో ప్రొడ్యూసర్స్ మంచి పేరుంది.. నాకు ఆకాశం ఇచ్చిన వారికి చాలా థాంక్స్. ఈ సినిమాకి పనిచేసిన అందరు నిజాయితీగా చాలా కష్టపడి పనిచేసారు. ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ.. ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి చాలా థాంక్స్.. ప్రొడ్యూసర్స్కి వెరీ వెరీ థాంక్స్. ఈ సినిమా చాలా బాగుంటుంది. నా కెరీర్కి ఈ సినిమా చాలా బాగా ఉపయోగపడుతుంది. 23 న సినిమా రిలీజ్ అవబోతుంది.. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.