సూపర్స్టార్ రజినీకాంత్ మద్రాస్ హైకోర్టు ఆగ్రహానికి గురయ్యారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని కొడంబాకంలో రజినీకాంత్కు రాఘవేంద్ర కళ్యాణ మండపం ఉంది. దానికి సంబంధించి రూ.6.5లక్షల ఆస్తి పన్ను చెల్లించాలంటూ గ్రేటర్ చెన్నై కార్పోరేషన్ నోటీసులు పంపించింది. ఈ నోటీసులపై రజినీకాంత్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
Also Read: ‘అంధాధున్’ రీమేక్లో ఐశ్వర్యరాయ్?.. 22ఏళ్ల తర్వాత ఆ హీరోతో
లాక్డౌన్ కారణంగా మార్చి 24 నుంచి కళ్యాణ మండపం మూతబడి ఉందని, ఆ కాలంలో ఎలాంటి ఆదాయం రాకపోవడంతో తాను ఆస్తి పన్ను చెల్లించలేనని పిటిషన్ల్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ అనిత సుమంత్ ధర్మాసనం రజినీకాంత్పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read: అఖిల్ నెక్ట్స్ మూవీలో బన్నీ హీరోయిన్?
ప్రభుత్వానికి పన్ను చెల్లించడం అందరి బాధ్యతని, అలాంటి అంశాలపై కోర్టును ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీనిపై రజినీకాంత్ తరపు లాయర్ స్పందిస్తూ పిటిషన్ విత్డ్రా చేసుకునేందుకు తమకు కొంత సమయం కావాలని కోరారు.
Also Read: విరాటపర్వం మళ్లీ మొదలు కాబోతోంది
Also Read: ‘అంధాధున్’ రీమేక్లో ఐశ్వర్యరాయ్?.. 22ఏళ్ల తర్వాత ఆ హీరోతో
లాక్డౌన్ కారణంగా మార్చి 24 నుంచి కళ్యాణ మండపం మూతబడి ఉందని, ఆ కాలంలో ఎలాంటి ఆదాయం రాకపోవడంతో తాను ఆస్తి పన్ను చెల్లించలేనని పిటిషన్ల్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ అనిత సుమంత్ ధర్మాసనం రజినీకాంత్పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read: అఖిల్ నెక్ట్స్ మూవీలో బన్నీ హీరోయిన్?
ప్రభుత్వానికి పన్ను చెల్లించడం అందరి బాధ్యతని, అలాంటి అంశాలపై కోర్టును ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీనిపై రజినీకాంత్ తరపు లాయర్ స్పందిస్తూ పిటిషన్ విత్డ్రా చేసుకునేందుకు తమకు కొంత సమయం కావాలని కోరారు.
Also Read: విరాటపర్వం మళ్లీ మొదలు కాబోతోంది