యాప్నగరం

మాట మార్చిన మంచు వారబ్బాయ్ మనోజ్?!

తన తాజా చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’ తర్వాత మరో చిత్రంలో నటించి.. సినిమాలకు స్వస్తీ పలుకనున్నట్లు

Samayam Telugu 14 Jun 2017, 2:15 pm
తన తాజా చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’ తర్వాత మరో చిత్రంలో నటించి.. సినిమాలకు స్వస్తీ పలుకనున్నట్లు బుధవారం ఉదయ ఫేస్ బుక్ ఖాతాలో వెల్లడించిన హీరో మంచు మనోజ్.. మధ్యాహ్నానికి ఆ వ్యాఖ్యలు తొలగించారు. అసలు నటన నుంచి ఎందుకు వైదులుగుతున్నారో కారణం చెప్పని మనోజ్... ఆ కామెంట్ల పోస్టును ఎందుకు డిలిట్ చేశారో కూడా వివరించలేదు.
Samayam Telugu manchu manoj deletes his post of good bye for movies
మాట మార్చిన మంచు వారబ్బాయ్ మనోజ్?!


అయితే ఆ పోస్ట్ కథాకమామిషు వివరాలు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వెల్లడించనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా మనోజ్ తాజా చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’లో ఎల్టీటీవీ నేతగా కనిపించనున్నారు. ఇందులో మనోజ్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.