యాప్నగరం

Pics:ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి ఫ్యామిలీ

మహానటుడు ఎన్టీఆర్ 95వ జయంతి సందర్భంగా నందమూరి కుటుంబం ఘనంగా నివాళి అర్పించింది.

Samayam Telugu 28 May 2018, 4:45 pm
మహానటుడు ఎన్టీఆర్ 95వ జయంతి సందర్భంగా నందమూరి కుటుంబం ఘనంగా నివాళి అర్పించింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కొడుకులు, కూతుళ్లు, మనవళ్లు, మనవరాళ్లు.. ఆయనకు నివాళులు అర్పించారు. కుటుంబీకులంతా విడివిడిగా అక్కడకు చేరుకుని కాసేపు అక్కడే గడిపారు. హరికృష్ణ‌ ఆయన తనయులు కల్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లపై అక్కడ అందరి చూపూ నిలిచింది. ఫొటోలో కల్యాణ్ రామ్ పిల్లలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Samayam Telugu pics nandamuri family at ntr ghat
Pics:ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి ఫ్యామిలీ



మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.