పూరీ లేటెస్ట్ మూవీ మెహబూబా ఫస్ట్ లుక్ టీజర్ వచ్చేసింది. తనయుడు ఆకాశ్ హీరోగా పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పేరుతో ఈ సినిమాను స్వయంగా తెరకెక్కిస్తున్నారు. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం బ్యాక్డ్రాప్లో లవ్వార్ డ్రామాగా స్టోరీ లైన్ను తీసుకున్నారు. ఈ టీజర్లో పూరీ మార్క్ కనిపిస్తోంది. కాశ్మీర్లో వార్ సీన్స్తో పాటూ... హీరో, హీరోయిన్లను డిఫరెంట్గా చూపించే ప్రయత్నం చేశారు. ఈ ప్రాజెక్ట్ ఇంటెన్స్ రొమాంటిక్ డ్రామాగా ఉంటుందని టీజర్ను బట్టి అర్థమవుతోంది.
మెహబూబా లోకేషన్స్ అన్ని పంజాబ్, హర్యానా, రాజస్థాన్లలోని బోర్డర్లో చిత్రీకరించారు. సినిమాకు సంబంధించి మరికొంత షూటింగ్ పార్ట్ కూడా అదే లోకేషన్స్లో తీయాల్సి ఉంది. మూవీలో నేహాశెట్టి హీరోయిన్గా చేస్తోంది. సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్లో విడుదల చేస్తామని కూడా క్లారిటీ ఇచ్చారు.
మెహబూబా లోకేషన్స్ అన్ని పంజాబ్, హర్యానా, రాజస్థాన్లలోని బోర్డర్లో చిత్రీకరించారు. సినిమాకు సంబంధించి మరికొంత షూటింగ్ పార్ట్ కూడా అదే లోకేషన్స్లో తీయాల్సి ఉంది. మూవీలో నేహాశెట్టి హీరోయిన్గా చేస్తోంది. సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్లో విడుదల చేస్తామని కూడా క్లారిటీ ఇచ్చారు.