రామ్ గోపాల్ వర్మ.. అసలు మనిషేనా.. అతడికి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవా.. బంధాలు బంధుత్వాలు.. ప్రేమ, ఆప్యాయతలేవీ వర్మకు గిట్టవా.. శ్రీదేవి మరణం వరకూ వర్మ గురించి చాలా మందిలో ఇలాంటి అభిప్రాయమే ఉండేది కాని అతిలోక సుందరి తిరిగిరానిలోకాలకు చేరడంతో వర్మలో దాగి ఉన్న మరో మనిషి బయటకు వచ్చాడు. అందాల తార శ్రీదేవి మరణం వర్మని ఎంతగా కలిచి వేస్తుందో ఆయన రోజు చేస్తున్న ట్వీట్స్ని బట్టి తెలుస్తుంది. తాజాగా శ్రీదేవిపై లక్ష్మీభూపాల అనే అభిమాని రాసిన కవితను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు రామ్ గోపాల్ వర్మ.
‘ఈ జన్మకు దురదృష్టవంతురాలైన
పరిపూర్ణ మహిళకు భౌతిక వీడ్కోలు ..
అమ్మా శ్రీదేవీ.. నాలుగేళ్ల వయసులో బాల్యాన్ని కోల్పోయావ్... అమ్మానాన్నల్ని బిడ్డల్లా పోషించావ్.. అంటూ మొదలైన ఈ కవితలో ప్రతిఅక్షరంలోనూ చాలా పెయిన్ కనిపిస్తుంది. శ్రీదేవి జీవితంలో ఎన్ని విదారక సంఘటనలు దాగి ఉన్నాయో ఈ ట్వీట్లో తెలియజేశారు వర్మ. Here’s a heartwrenchingly written tribute to Sridevi by #LakshmiBhupala pic.twitter.com/nzkWb7EFNV — Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2018
‘ఈ జన్మకు దురదృష్టవంతురాలైన
పరిపూర్ణ మహిళకు భౌతిక వీడ్కోలు ..
అమ్మా శ్రీదేవీ.. నాలుగేళ్ల వయసులో బాల్యాన్ని కోల్పోయావ్... అమ్మానాన్నల్ని బిడ్డల్లా పోషించావ్.. అంటూ మొదలైన ఈ కవితలో ప్రతిఅక్షరంలోనూ చాలా పెయిన్ కనిపిస్తుంది. శ్రీదేవి జీవితంలో ఎన్ని విదారక సంఘటనలు దాగి ఉన్నాయో ఈ ట్వీట్లో తెలియజేశారు వర్మ. Here’s a heartwrenchingly written tribute to Sridevi by #LakshmiBhupala pic.twitter.com/nzkWb7EFNV — Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2018