యాప్నగరం

‘నా పేరు ముందు అలాంటివి వాడొద్దు’.. వైరల్ అవుతున్న ఎస్పీ బాలు లేఖ

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆస్పత్రిలో ఉండగా స్వహస్తాలతో రాసిన లేఖ ఇప్పుడు వైరల్‌గా మారింది. అందులో తన పేరు ముందు ఎలాంటి విశేషణాలు పెట్టొద్దని ఆయన కోరారు.

Samayam Telugu 25 Sep 2020, 11:05 pm
ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం యావత్ దేశాన్నే విషాదంలోకి నెట్టేసింది. ఆయన కరోనా వైరస్ బారి నుంచి బయటపడినప్పటికీ వయసు రీత్యా ఆయన తిరిగి కోలేకపోయారు. గురువారం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆయన మరణంతో అభిమానులంతా విషాదంలో మునిగినిపోయారు.
Samayam Telugu ఎస్పీ బాలు


Also Read: గతేడాది నల్లబాలు.. ఇప్పుడు ఎస్పీ బాలు.. టాలీవుడ్‌కు అచ్చిరాని సెప్టెంబర్ 25

ఈ సమయంలోనే బాలు తన స్వహస్తాలతో రాసిన లేఖ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆయన ఓ కార్యక్రమం నిమిత్తం వివరణ ఇస్తూ.. కొన్ని చిన్న చిన్న అభ్యర్థనలను మీరు మన్నించాలని కోరుతూ.. నా పేరు ముందు 'డాక్టర్‌', 'పద్మభూషణ్‌, 'గానగంధర్వ' వంటి విశేషణలు వేయకండి.. అని కోరారు.. ప్రస్తుతం ఈ లేఖ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: బాలు క్షేమంగా తిరిగి రావాలని పూజలు చేశా.. కానీ ఫలించలేదు: బాలకృష్ణ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.