యాప్నగరం

మోహన్ బాబుకు సన్మానం

పద్మశ్రీ అవార్డ్ గ్రహీత అయిన మోహన్ బాబుకు శుక్రవారం యానాంలో జరిగిన వేడుకల్లో పాండిచేరి ప్రభుత్వం ప్రత్యేక సన్మానించింది.

TNN 6 Jan 2017, 9:18 pm
నటుడిగా, వ్యక్తిగా డా.మోహన్ బాబు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పద్మశ్రీ అవార్డ్ గ్రహీత అయిన మోహన్ బాబుకు శుక్రవారం యానాంలో జరిగిన వేడుకల్లో పాండిచేరి ప్రభుత్వం ప్రత్యేక సన్మానించింది. ఈ సన్మాన వేడుకలో పాండిచేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాలుపంచుకున్నారు.
Samayam Telugu spl felicitation by pondicherry government to mohan babu
మోహన్ బాబుకు సన్మానం


నటుడిగా చిత్ర పరిశ్రమకు, వ్యక్తిగా "శ్రీ విద్యానికేతన్" ద్వారా విద్యా వ్యవస్థకు ఎంతో సేవ చేసిన మోహన్ బాబుగారిని సత్కరించడం చాలా సంతోషంగా ఉందని పాండిచేరి కళాశాల నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మోహన్ బాబు అభిమానులు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.