రెండు రకాల ప్యాకేజీలు..
ఈ ప్యాకేజీ కంఫర్ట్, స్టాండర్డ్ క్లాస్లలో అందిస్తున్నారు. కంఫర్ట్ క్లాస్లో ఒక్కరు వెళ్లాలనుకుంటే రూ.32,080, ఇద్దరు వెళ్లాలనుకుంటే రూ.18,230 (ఒక్కొక్కరికి ), ముగ్గురు వెళ్లాలనుకుంటే రూ.14,300 (ఒక్కొక్కరికి) ధరలు నిర్ణయించారు. 5-11 ఏళ్ల చిన్నపిల్లలకు విత్ బెడ్ రూ.11,090, వితౌట్ బెడ్ రూ.9,570గా పేర్కొన్నారు. అలాగే స్టాండర్డ్ క్లాస్ ప్యాకేజీ ప్రకారం.. ఒక్కరు వెళ్లాలనుకుంటే రూ.29,590, ఇద్దరికి రూ.15,740 (ఒక్కొక్కరికి),ముగ్గురికి రూ.11,820 (ఒక్కొక్కరికి). 5-11 ఏళ్ల చిన్నపిల్లలకు విత్ బెడ్ రూ.8,610, వితౌట్ బెడ్ రూ.7,080గా ధరలు నిర్దేశించారు.(Photo Credit: istock)
కాచీగూడ నుంచి మొదలు..
ఉజ్జెయిన్, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాలు..
ప్యాకేజీలో ఏముంటాయంటే..
ప్యాకేజీలో ఇవి ఉండవు..
- Read All Latest Telugu News and Travel News