యాప్నగరం

ముంబై టు గోవా: సముద్రంలో షికారు!

సముద్ర ప్రయాణం చేయాలని కలలుగనే ట్రావెల్ ప్రియులకు శుభవార్త.

TNN 14 Nov 2017, 5:44 pm
ముద్ర ప్రయాణం చేయాలని కలలుగనే ట్రావెల్ ప్రియులకు శుభవార్త. అందాల గోవా తీరానికి అలలుపై ప్రయాణించే అద్భుత అవకాశం త్వరలోనే అందుబాటులోకి రానుంది. డిసెంబరు మొదటి వారంలో ప్రభుత్వం ముంబై నుంచి గోవాకు ఫెర్రీ సేవలను ప్రారంభించనుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ప్రకటించారు. ముంబై టు గోవా రోడ్డు ప్రయాణం ఇప్పటికే ఎంతో క్రేజ్ సాధించింది. వీకెండ్ సమయంలో ముంబైవాసులు రోడ్డు మార్గంలో ప్రయాణించేందుకు పోటీ పడుతుంటారు. ఫెర్రీ సేవలు ప్రారంభమైతే.... పర్యటకులకు మరో సరికొత్త అనుభూతి లభించినట్లే.
Samayam Telugu mumbai to goa ferry service will officially start in december
ముంబై టు గోవా: సముద్రంలో షికారు!

Goa - Mumbai Ferry service to be operational by December 2017. Shri @nitin_gadkari at MidYear review meeting of @shipmin_india, Goa pic.twitter.com/KZv8x8dPEn — PIB in Goa (@PIB_Panaji) November 7, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.