ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ అంటూ సెటర్లు వేసి అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది గృహలక్ష్మి సీరియల్ నటి కస్తూరి. అయితే తాజాగా చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపిస్తూ.. హైదరాబాద్ని అమెరికాగా మార్చింది నాయుడుగారే అంటూ ఆకాశానికి ఎత్తేసింది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. ‘చంద్రబాబు నాయుడుకి నేను సపోర్ట్ చేస్తున్నానా అంటే.. ముందు నేను తెలుగు పొలిటీషియన్ కాదు. నాకు తెలుగు పాలిటిక్స్పై ఒక ఒపీనియన్ ఉంది కానీ.. పార్టీ స్టాండ్ అయితే లేదు. ఒక పార్టీ తరుపున నేను మాట్లాడటం లేదు. స్ట్రాంగ్ ఒపీనియన్ అయితే ఉంది.
ఎస్.. నాయుడు గారు అంటే నాకు చాలా అభిమానం ఉంది. ఆ అభిమానంతో జగన్ గారిని నేను కామెంట్ చేయలేదు. హైదరాబాద్ చూసినా.. ఆంధ్రా చూసినా ఎక్కడ చూసినా నాయుడు గారు కట్టిన బిల్డింగ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. నాయుడు గారు ప్లాన్స్.. నాయుడు గారు రోడ్లు.. అన్నీ నాయుడుగారివే అని నాకు విజుబుల్గా తెలుస్తుంది.
వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లు ఇక్కడ చూస్తే.. నాయుడు గారు చాలా డెవలప్ మెంట్ వర్క్ చేశారని తెలుస్తుంది. ఆయన లంచాలు తీసుకుని చేశారా? అన్న ఆరోపణలు నాకు తెలియదు. కానీ.. హైదరాబాద్ ఫారిన్ సిటీలా మార్చేశారు. దానికి మూలం ఎవరంటే.. నాయుడుగారే.
నేను మాదాపూర్ హోటల్లో ఉంటున్నాను.. అక్కడ నుంచి చూస్తే.. హైదరాబాద్ అమెరికాలా ఉంది. అమెరికా పెద్ద గొప్పది అని కాదు. ఇక్కడ బిల్డింగ్లు చూస్తే.. హైవే.. ఎయిర్ పోర్ట్ అన్నీ చూస్తే నాయుడు గారే గుర్తుకు వస్తారు. దీన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఆయనవి అన్నీ లాంగ్ టర్మ్ ప్లాన్స్. ఆయన చేసినవి అలా నిలిచిపోయినవే. ఓడిపోతాను.. నేను సీఎంగా ఉండను ఎందుకులే అని అభివృద్ధి చేయడం మానేయలేదు. ఆయన ప్లాన్స్ అన్నీ ప్రజల అభివృద్ధి కోసమే.. అధికారంలోకి రావాలని కాదు. ఆయన విజన్ నాకు బాగా నచ్చేసింది’ అంటూ చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించింది. గృహలక్ష్మి సీరియల్ నటి కస్తూరి.
గతంలో సీఎం జగన్పై సెటైర్లు వేసి హాట్ టాపిక్ అయ్యింది గృహలక్ష్మి సీరియల్ నటి కస్తూరి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పట్లో దక్షిణ కొరియా నుంచి తీసుకొచ్చిన కరోనా టెస్ట్ కిట్ల ద్వారా కరోనా పరీక్షలు చేయించుకోగా.. కరోనా నెగిటివ్ అని వచ్చింది. దీనిపై వెటకారం స్పందిస్తూ.. ‘పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ పనిచేసినట్టున్నాయి’ అంటూ సెటైర్లు వేసింది కస్తూరి. అయితే తమిళనాడులో ఉంటూ ఏపీ సీఎంపై కామెంట్ చేయడంపై మండిపడ్డారు జగన్ అభిమానులు.
ఎస్.. నాయుడు గారు అంటే నాకు చాలా అభిమానం ఉంది. ఆ అభిమానంతో జగన్ గారిని నేను కామెంట్ చేయలేదు. హైదరాబాద్ చూసినా.. ఆంధ్రా చూసినా ఎక్కడ చూసినా నాయుడు గారు కట్టిన బిల్డింగ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. నాయుడు గారు ప్లాన్స్.. నాయుడు గారు రోడ్లు.. అన్నీ నాయుడుగారివే అని నాకు విజుబుల్గా తెలుస్తుంది.
వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లు ఇక్కడ చూస్తే.. నాయుడు గారు చాలా డెవలప్ మెంట్ వర్క్ చేశారని తెలుస్తుంది. ఆయన లంచాలు తీసుకుని చేశారా? అన్న ఆరోపణలు నాకు తెలియదు. కానీ.. హైదరాబాద్ ఫారిన్ సిటీలా మార్చేశారు. దానికి మూలం ఎవరంటే.. నాయుడుగారే.
నేను మాదాపూర్ హోటల్లో ఉంటున్నాను.. అక్కడ నుంచి చూస్తే.. హైదరాబాద్ అమెరికాలా ఉంది. అమెరికా పెద్ద గొప్పది అని కాదు. ఇక్కడ బిల్డింగ్లు చూస్తే.. హైవే.. ఎయిర్ పోర్ట్ అన్నీ చూస్తే నాయుడు గారే గుర్తుకు వస్తారు. దీన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఆయనవి అన్నీ లాంగ్ టర్మ్ ప్లాన్స్. ఆయన చేసినవి అలా నిలిచిపోయినవే. ఓడిపోతాను.. నేను సీఎంగా ఉండను ఎందుకులే అని అభివృద్ధి చేయడం మానేయలేదు. ఆయన ప్లాన్స్ అన్నీ ప్రజల అభివృద్ధి కోసమే.. అధికారంలోకి రావాలని కాదు. ఆయన విజన్ నాకు బాగా నచ్చేసింది’ అంటూ చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించింది. గృహలక్ష్మి సీరియల్ నటి కస్తూరి.
గతంలో సీఎం జగన్పై సెటైర్లు వేసి హాట్ టాపిక్ అయ్యింది గృహలక్ష్మి సీరియల్ నటి కస్తూరి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పట్లో దక్షిణ కొరియా నుంచి తీసుకొచ్చిన కరోనా టెస్ట్ కిట్ల ద్వారా కరోనా పరీక్షలు చేయించుకోగా.. కరోనా నెగిటివ్ అని వచ్చింది. దీనిపై వెటకారం స్పందిస్తూ.. ‘పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ పనిచేసినట్టున్నాయి’ అంటూ సెటైర్లు వేసింది కస్తూరి. అయితే తమిళనాడులో ఉంటూ ఏపీ సీఎంపై కామెంట్ చేయడంపై మండిపడ్డారు జగన్ అభిమానులు.