బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘వదినమ్మ’ సీరియల్.. 439 ఎపిసోడ్కి నేడు(2021 జనవరి 15)న ఎంటర్ అయ్యింది.
439 ఎపిసోడ్ హైలైట్స్..
సీత రఘురాంల పెళ్లి రోజు కావడంతో కథ చాలా ఆసక్తిగా మారింది. నానీ హాస్టల్ నుంచి రావడం.. లక్ష్మణ్, భరత్లు ఇంట్లోనే కేక్ కటింగ్ ఏర్పాటు చెయ్యడం ఓ ఎత్తైతే.. మరునాడు పెద్ద పార్టీ పెట్టాలని నిర్ణయించుకోవడం ఓ ఎత్తు. ఈ క్రమంలోనే సీత, రఘురాంలకు ఏకాంతం కలిపించాలని.. రఘురాం తల్లి అమృతని.. తన రూమ్లో పడుకోమని చెప్పడం, సీత ముందు రఘురాం పెట్టుకోవడం తెలిసిందే.
మొత్తానికి శైలు, అమృతలు ఆ పార్టీని చెడగొట్టాలని ప్లాన్ చేస్తారు. సీతకు జ్యూస్లో మత్తు మందు కలిపి పెడుతుంది అమృత. ‘నేను ఇస్తే అందరికీ అనుమానం వస్తుంది.. నువ్వు ఇవ్వు.. సీతకు ఇవ్వాల్సింది బాగా గుర్తుపెట్టుకో మ్యాంగో జ్యూస్..’ అని శైలుకి పురమాయించి వచ్చి.. అందరితో పాటు తను కూర్చుంటుంది. అయితే మ్యాంగో జ్యూస్లు అందులో రెండు ఉండటంతో.. గందరగోళంలో సీతకు ఇవ్వాల్సిన జ్యూస్ గ్లాస్.. అమృతకి ఇవ్వడం వల్ల.. అది తాగిన అమృత మత్తులో తూలుతుంది.
అయితే ప్రేక్షకులకు ట్విస్ట్ ఏంటంటే.. ఆ జ్యూస్ సీత తాగి పడిపోయినట్లు, సీతని కపోర్డ్లో దాచిపెట్టినట్లు.. అమృత మైక్ తీసుకుని.. తను రెండో భార్యనని, బిడ్డకు తల్లినని, సీతకు పిల్లలు పుట్టరు కాబట్టి నన్ను రఘురాం పెళ్లి చేసుకున్నాడని.. అమృత చెప్పినట్లు.. అంతా తనకు కంగ్రాట్స్ చెబుతున్నట్లు చూపిస్తారు. అయితే అందంతా అమృత కల. మత్తులు అలా జరిగినట్లు కల కంటుంది.
సీన్ కట్ చేస్తే.. అన్నదమ్ములంతా అన్నయ్య వదినమ్మల గురించి పొగుడుతూ ఉండగా.. వచ్చిన వారంతా వాళ్లకి శుభాకాంక్షలు తెలుపుతారు. అయితే శైలు మాత్రం అమృత కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. సీన్ కట్ చేస్తే.. రేపటి ప్రోమోలో.. రఘురాం పూజలో కూర్చుని వ్రతం చేస్తూ ఉండగా.. ‘పూజలో బావ పక్కన భార్యగా నేనే కూర్చుంటా’ అంటుంది అమృత శైలుతో.. అయితే పంతులు మీ భార్యను పిలవడం అనగానే రఘురాం సీతా అని పిలుస్తాడు. సీతతో పాటే పూజ చేస్తాడు. సీన్ కట్ చేస్తే అందరూ భోజనం చేస్తుండగా.. అప్పటికే రగిలిపోతున్న అమృత.. అంతా తింటుండగానే.. అన్నం ప్లేట్ని ఎగరేస్తుంది. అంతా షాక్ అవుతారు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! ‘వదినమ్మ’ కొనసాగుతోంది.
Read also: ‘ఇంటింటి గృహలక్ష్మి’ జనవరి 15 ఎపిసోడ్: మళ్లీ నందు, లాస్యల రొమాన్స్ మొదలు! తులసి ప్రయత్నాలన్నీ వృధానే..
439 ఎపిసోడ్ హైలైట్స్..
సీత రఘురాంల పెళ్లి రోజు కావడంతో కథ చాలా ఆసక్తిగా మారింది. నానీ హాస్టల్ నుంచి రావడం.. లక్ష్మణ్, భరత్లు ఇంట్లోనే కేక్ కటింగ్ ఏర్పాటు చెయ్యడం ఓ ఎత్తైతే.. మరునాడు పెద్ద పార్టీ పెట్టాలని నిర్ణయించుకోవడం ఓ ఎత్తు. ఈ క్రమంలోనే సీత, రఘురాంలకు ఏకాంతం కలిపించాలని.. రఘురాం తల్లి అమృతని.. తన రూమ్లో పడుకోమని చెప్పడం, సీత ముందు రఘురాం పెట్టుకోవడం తెలిసిందే.
మొత్తానికి శైలు, అమృతలు ఆ పార్టీని చెడగొట్టాలని ప్లాన్ చేస్తారు. సీతకు జ్యూస్లో మత్తు మందు కలిపి పెడుతుంది అమృత. ‘నేను ఇస్తే అందరికీ అనుమానం వస్తుంది.. నువ్వు ఇవ్వు.. సీతకు ఇవ్వాల్సింది బాగా గుర్తుపెట్టుకో మ్యాంగో జ్యూస్..’ అని శైలుకి పురమాయించి వచ్చి.. అందరితో పాటు తను కూర్చుంటుంది. అయితే మ్యాంగో జ్యూస్లు అందులో రెండు ఉండటంతో.. గందరగోళంలో సీతకు ఇవ్వాల్సిన జ్యూస్ గ్లాస్.. అమృతకి ఇవ్వడం వల్ల.. అది తాగిన అమృత మత్తులో తూలుతుంది.
అయితే ప్రేక్షకులకు ట్విస్ట్ ఏంటంటే.. ఆ జ్యూస్ సీత తాగి పడిపోయినట్లు, సీతని కపోర్డ్లో దాచిపెట్టినట్లు.. అమృత మైక్ తీసుకుని.. తను రెండో భార్యనని, బిడ్డకు తల్లినని, సీతకు పిల్లలు పుట్టరు కాబట్టి నన్ను రఘురాం పెళ్లి చేసుకున్నాడని.. అమృత చెప్పినట్లు.. అంతా తనకు కంగ్రాట్స్ చెబుతున్నట్లు చూపిస్తారు. అయితే అందంతా అమృత కల. మత్తులు అలా జరిగినట్లు కల కంటుంది.
సీన్ కట్ చేస్తే.. అన్నదమ్ములంతా అన్నయ్య వదినమ్మల గురించి పొగుడుతూ ఉండగా.. వచ్చిన వారంతా వాళ్లకి శుభాకాంక్షలు తెలుపుతారు. అయితే శైలు మాత్రం అమృత కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. సీన్ కట్ చేస్తే.. రేపటి ప్రోమోలో.. రఘురాం పూజలో కూర్చుని వ్రతం చేస్తూ ఉండగా.. ‘పూజలో బావ పక్కన భార్యగా నేనే కూర్చుంటా’ అంటుంది అమృత శైలుతో.. అయితే పంతులు మీ భార్యను పిలవడం అనగానే రఘురాం సీతా అని పిలుస్తాడు. సీతతో పాటే పూజ చేస్తాడు. సీన్ కట్ చేస్తే అందరూ భోజనం చేస్తుండగా.. అప్పటికే రగిలిపోతున్న అమృత.. అంతా తింటుండగానే.. అన్నం ప్లేట్ని ఎగరేస్తుంది. అంతా షాక్ అవుతారు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! ‘వదినమ్మ’ కొనసాగుతోంది.
Read also: ‘ఇంటింటి గృహలక్ష్మి’ జనవరి 15 ఎపిసోడ్: మళ్లీ నందు, లాస్యల రొమాన్స్ మొదలు! తులసి ప్రయత్నాలన్నీ వృధానే..