యాప్నగరం

కారును ఎత్తిపడేసిన ఖడ్గమృగం.. మూడు పల్టీలు కొట్టించి మరీ దాడి

అడవుల్లో జంతువులను చూడటానికి వెళ్తున్నారా? అయితే, జాగ్రత్త.. ఈ ఖడ్గమృగం చేసిన దాడి చూస్తే వెన్నులో వణుకు పుడుతోంది.

Samayam Telugu 29 Aug 2019, 9:04 pm
ర్మనీలోని సరంగెటీ పార్క్‌లో ఖడ్గ మృగం విధ్వంసం సృష్టించింది. జంతువులకు ఆహారం, నీరు సరఫరా చేసే యానిమల్ కీపర్ కారుపై దాడి చేయడమే కాకుండా.. ఆగ్రహంతో ఎత్తిపడేసింది. కారును మూడు పల్టీలు కొట్టించింది. ఈ ఘటనలో యానిమల్ కీపర్ ప్రాణాలతో బయటపడ్డాడు. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Samayam Telugu 05CA0AF5-D8A2-4887-814D-AFB747C96198


ఖడ్గమృగం దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది దాని ముందు ఉండే కొమ్ముతో కారును ఒక్క ఉదుటున బోల్తా కొట్టించింది. బంతితో ఆడుతున్నట్లుగా కారును పల్టీ కొట్టించింది. ఆ వీడియోపై మీరూ ఒక్క లుక్కేయండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.