రిలయన్స్ జియో అధినేత ముకేశ్ అంబానీ కస్టమర్లకు భారీ ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇకపై జియో నుంచి ఇతర ఫోన్లకు చేసే వాయిస్ కాల్స్కు చార్జీలు వసూలు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించడంతో కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికం కంపెనీలకు కాల్ చేస్తే చార్జీలు చెల్లించాలి.
Read also: బర్త్డే గిఫ్టుకు డబ్బుల్లేవని.. 13 ఏళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం
అన్ని వాయిస్ కాల్స్ ఉచితమంటూ ఉదరగొట్టి.. కస్టమర్లను పెంచుకున్న రిలయన్స్ జియో ఇకపై నిమిషానికి 6 పైసలు చొప్పున చార్జీ వసూలు చేయనుంది. ఇంటర్కనెక్ట్ యూసేజ్ చార్జీల్లో (ఐయూసీ) భాగంగా 6 పైసలు వసూలు చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది. ఈ 6 పైసలు చార్జీలకు గానూ కస్టమర్లకు అదనంగా డేటా అందిస్తామని కంపెనీ పేర్కొంది. దీంతో కస్టమర్లకు టారిఫ్ పెరినట్లు భావించొద్దని పేర్కొంది. జియో నుంచి జియోకు, ల్యాడ్ లైన్స్కు, వాట్సాప్ కాల్స్ వంటి వాటికి ఎలాంటి చార్జీలు ఉండవు.
Read also: రోడ్లు బాగాలేదని.. మేయర్ను ట్రక్కుకు కట్టి ఈడ్చుకెళ్లిన ప్రజలు
అయితే, కస్టమర్లు మాత్రం జియో తమని మోసం చేసిందనే ఫీలవ్వుతున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో #BoycottJio అంటూ చిన్న సైజు ఉద్యమాన్నే నడుపుతున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్ట్యాగ్ బాగా ట్రెండవ్వుతోంది. దీన్ని చూస్తుంటే ప్రజలు నెమ్మదిగా జియో నుంచి వేరే ఫోన్ నెంబర్లకు మారిపోయేట్లే ఉన్నారు. జీయో నిర్ణయంపై ఎవరెవరు ఏమంటున్నారో ఇక్కడ చూడండి.
అంతా ప్లానింగ్ ప్రకారమే చేశారు:
జియోను బాయ్కట్ చేసి.. బీఎస్ఎన్ఎల్ను బతికిద్దామని పిలుపు:
సొంత కస్టమర్లను మోసం చేసింది:
అందుకే నేను జీయో తీసుకోలేదు.. ఇదొక స్కామ్:
ప్రభుత్వ సంస్థలను ఈ ప్రభుత్వం ఖునీ చేస్తోంది:
ఎలా ఉంది నా జోక్?:
రూ.399 లేదా రూ.349 రీఛార్జ్ చేసుకున్నా.. అదనంగా 6 పైసాలు చెల్లించాలి:
బీఎస్ఎన్ఎల్కు మారిపోండి:
Read also: బర్త్డే గిఫ్టుకు డబ్బుల్లేవని.. 13 ఏళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం
అన్ని వాయిస్ కాల్స్ ఉచితమంటూ ఉదరగొట్టి.. కస్టమర్లను పెంచుకున్న రిలయన్స్ జియో ఇకపై నిమిషానికి 6 పైసలు చొప్పున చార్జీ వసూలు చేయనుంది. ఇంటర్కనెక్ట్ యూసేజ్ చార్జీల్లో (ఐయూసీ) భాగంగా 6 పైసలు వసూలు చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది. ఈ 6 పైసలు చార్జీలకు గానూ కస్టమర్లకు అదనంగా డేటా అందిస్తామని కంపెనీ పేర్కొంది. దీంతో కస్టమర్లకు టారిఫ్ పెరినట్లు భావించొద్దని పేర్కొంది. జియో నుంచి జియోకు, ల్యాడ్ లైన్స్కు, వాట్సాప్ కాల్స్ వంటి వాటికి ఎలాంటి చార్జీలు ఉండవు.
Read also: రోడ్లు బాగాలేదని.. మేయర్ను ట్రక్కుకు కట్టి ఈడ్చుకెళ్లిన ప్రజలు
అయితే, కస్టమర్లు మాత్రం జియో తమని మోసం చేసిందనే ఫీలవ్వుతున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో #BoycottJio అంటూ చిన్న సైజు ఉద్యమాన్నే నడుపుతున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్ట్యాగ్ బాగా ట్రెండవ్వుతోంది. దీన్ని చూస్తుంటే ప్రజలు నెమ్మదిగా జియో నుంచి వేరే ఫోన్ నెంబర్లకు మారిపోయేట్లే ఉన్నారు. జీయో నిర్ణయంపై ఎవరెవరు ఏమంటున్నారో ఇక్కడ చూడండి.
అంతా ప్లానింగ్ ప్రకారమే చేశారు:
జియోను బాయ్కట్ చేసి.. బీఎస్ఎన్ఎల్ను బతికిద్దామని పిలుపు:
సొంత కస్టమర్లను మోసం చేసింది:
అందుకే నేను జీయో తీసుకోలేదు.. ఇదొక స్కామ్:
ప్రభుత్వ సంస్థలను ఈ ప్రభుత్వం ఖునీ చేస్తోంది:
ఎలా ఉంది నా జోక్?:
రూ.399 లేదా రూ.349 రీఛార్జ్ చేసుకున్నా.. అదనంగా 6 పైసాలు చెల్లించాలి:
బీఎస్ఎన్ఎల్కు మారిపోండి: