ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు తరలివెళ్తున్నారు. గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ.. ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేలుతున్నారు. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న నాగ సాధువులు, బాబాలు సైతం ఇక్కడ పుణ్య స్నానాలు చేస్తున్నారు.
వస్త్రాలు లేకుండా, వంటి నిండా విబూది పూసుకుని వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న బాబాలు.. ఈ మేళాకే ప్రత్యేకత తీసుకొస్తున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వస్తున్న యాత్రికులకు ఈ బాబాలు భలే నచ్చేస్తున్నారు. ఈ కుంభమేళాలో తొలిసారిగా ‘కిన్నెర అఖారా’ (హిజ్రాలు) పాల్గొంటున్నారు. వీరంతా రంగుల రంగుల వస్త్రాలతో విచ్చేసి కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ మేళాలో ఆకట్టుకుంటున్న కొంతమంది బాబాల ఫొటోలను ఈ కింది ట్వీట్లలో చూడొచ్చు.
ఇకో ఫ్రెండ్లీ బాబా:
నాగాబాబా: రుద్రాక్ష బాబా: సన్ గ్లాసెస్తో జపం చేస్తున్న జునా అఖారా బాబా:
మరిన్ని ఫొటోలు: అట్టహాసంగా కుంభమేళా.. భక్తజనసంద్రంగా త్రివేణి సంగమం
వస్త్రాలు లేకుండా, వంటి నిండా విబూది పూసుకుని వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న బాబాలు.. ఈ మేళాకే ప్రత్యేకత తీసుకొస్తున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వస్తున్న యాత్రికులకు ఈ బాబాలు భలే నచ్చేస్తున్నారు. ఈ కుంభమేళాలో తొలిసారిగా ‘కిన్నెర అఖారా’ (హిజ్రాలు) పాల్గొంటున్నారు. వీరంతా రంగుల రంగుల వస్త్రాలతో విచ్చేసి కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ మేళాలో ఆకట్టుకుంటున్న కొంతమంది బాబాల ఫొటోలను ఈ కింది ట్వీట్లలో చూడొచ్చు.
ఇకో ఫ్రెండ్లీ బాబా: