యాప్నగరం

కుక్కల యోగా అద్భుతహా.. మంచు పర్వతాలు, సముద్రం మధ్య ఆర్మీ ఆసనాలు!

భారత త్రివిధ దళాలు మంచు పర్వతాలు, సముద్రం మధ్యలో యోగాసనాలు వేశారు. శునకాలు, గుర్రాలతో సైతం యోగా చేయించడం ప్రత్యేక ఆకర్షణ.

Samayam Telugu 21 Jun 2019, 1:54 pm
అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో ప్రజలంతా యోగాసనాలు వేయడంలో బిజీగా ఉన్నారు. తాము మాత్రం తక్కువ తిన్నామా అన్నట్లుగా కుక్కలు కూడా యోగా చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇండో టిబెటన్ బోర్డర్ సైనికులు ఆర్మి డాగ్ యూనిట్‌లో శుక్రవారం తమ కుక్కలు స్నిప్పర్ డాగ్స్, గుర్రాలతో యోగా చేయించి ఆకట్టుకున్నారు.
Samayam Telugu inతdex1


అంతేకాదు.. భారత త్రివిధ దళాలు విభిన్న ప్రాంతాల్లో యోగాసనాలు వేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. మైనస్ డిగ్రీల మంచు పర్వతాలు, సముద్రం, ఎడారి మధ్యలో యోగాసనాలు వేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిపై మీరు ఓ లుక్కేయండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.