యాప్నగరం

క‌ృష్ణా.. ఈ కప్పు నీదే! ఐపీఎల్ ట్రోఫీతో నీతా అంబానీ పూజలు

ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్‌కు జట్టు యజమాని నీతా అంబానీ.. శ్రీకృష్ణుడి ఆలయంలో ట్రోపీకి పూజలు నిర్వహించారు.

Samayam Telugu 15 May 2019, 5:39 pm
త్కంఠభరిత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించి ట్రోపీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ముంబయి ఇండియన్స్ యజమాని నీతా అంబానీ, జట్టు సభ్యుల సంతోషానికి అవధుల్లేవు. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు నీతా యాంటిలియాలో టీమ్ కుటుంబ సభ్యులకు గ్రాండ్ పార్డీ ఇచ్చారు.
Samayam Telugu WhatsApp_Image_201


పార్టీకి ముందు నీతా ఐపీఎల్ ట్రోపీని ఆమె నివాసంలో ఉన్న శ్రీకృష్ణుడి ఆలయానికి తీసుకెళ్లారు. పూజారులు ఆమె నుంచి ట్రోపీని తీసుకుని కృష్ణుడి విగ్రహం వద్ద ఉంచారు. ఈ సందర్భంగా నీతా కృష్ణుడిని స్మరిస్తు కాసేపు ప్రార్థనలు నిర్వహించారు. పూజల తర్వాత ఆమె జట్టు సభ్యులతో కలిసి పార్టీలో పాల్గొన్నారు. వీడియోను వైరల్‌భయానీ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.
ఇన్‌స్టాగ్రామ్ వీడియో:
View this post on Instagram Blessed #nitaambani 🙏🙏🙏 A post shared by Viral Bhayani (@viralbhayani) on May 14, 2019 at 2:41am PDT

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.