రాజస్థాన్లోని భద్రా తెహసిల్కు చెందిన మోహన్ లాల్, వికాశ్ చౌదరీ అనే ఇద్దరు ఆర్టీఐ ఉద్యమకారులు తమ నియోజకవర్గంలో గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల సమాచారం తదితర వివరాలు కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు సమాధానం పంపాల్సిన అధికారులు.. కవర్లో వాడేసిన కండోమ్లు, న్యూస్ పేపర్లను పంపారు. దీంతో ఆ ఉద్యమకారులు ఆర్టీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు విచారణ జరుపుతున్నారు.
షాకింగ్.. ఆర్టీఐ సమాచారం అడిగితే కండోమ్లు పంపారు!
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ఉద్యమకారుడికి.. ఊహించని ‘సమాచారం’ అందింది. అతను అడిగిన ప్రశ్నలకు సమాధానం బదులు.. కండోమ్లు లభించాయి.
Samayam Telugu 18 Jan 2019, 12:40 pm