యాప్నగరం

షియోమి స్మార్ట్‌ఫోన్‌పై రూ.2వేలు తగ్గింపు

ప్రముఖ చైనా మొబైల్ ఉత్పత్తుల సంస్థ షియోమి సంస్థ గత జూన్ నెలలో ఎంఐ5 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అయితే తాజాగా ఈ ఫోన్ ధరపై రూ. 2 వేలు తగ్గించినట్లు ప్రకటించింది...

TNN 24 Aug 2016, 2:43 pm
ప్రముఖ చైనా మొబైల్ ఉత్పత్తుల సంస్థ షియోమి సంస్థ గత జూన్ నెలలో ఎంఐ5 స్మార్ట్‌ఫోన్‌ను రూ. 24,999/- ధరతో భారత మార్కెట్లో విడుదల చేసింది. అయితే తాజాగా ఈ ఫోన్ ధరపై రూ. 2 వేలు తగ్గించినట్లు ప్రకటించింది. దీంతో రూ. 22,999/- ధరకి ఈ ఫోన్ ప్రత్యేకంగా
Samayam Telugu xiaomi mi5 smartphone price slashed in india
షియోమి స్మార్ట్‌ఫోన్‌పై రూ.2వేలు తగ్గింపు

Mi.Com మరియు flipkart లలో వినియోగదారులకు లభ్యమవుతోంది.

ఎంఐ5 స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకతలు..

5.15 అంగుళాల టచ్ స్క్రీన్
స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 4జి సపోర్టింగ్
4 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 16 మెగాపిక్సెల్ వెనక కెమెరా
3 జిబి ర్యామ్, 32 జిబి అంతర్గత స్టోరేజ్ సామర్థ్యం
అండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్
3000mAh బ్యాటరీ సామర్థ్యం, 3.0 క్విక్ ఛార్జ్
ధర: రూ. 22,999/-

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.